GHMC : గ్రేటర్ హైదరాబాద్పై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. కార్పొరేటర్ లే టార్గెట్!
లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెడుతోంది. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే కార్పోరేటర్లకు వల విసురుతోంది. శ్రీలత శోభన్ రెడ్డిని కాంగ్రెస్లోకి రావాలని మైనంపల్లి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.