Hyderabad : రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) పై కాంగ్రెస్ పార్టీ(Congress Party) మరింత ఫోకస్ చేయాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని లోక్సభ (Lok Sabha) సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఈసారి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే వరుసగా కార్పొరేటర్లకు కాంగ్రెస్ వల విసురుతోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. కాగా మరో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి బీఆర్ఎస్(BRS) వీడుతారని ప్రచారం జరుగుతోంది.
పూర్తిగా చదవండి..GHMC : గ్రేటర్ హైదరాబాద్పై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. కార్పొరేటర్ లే టార్గెట్!
లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెడుతోంది. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే కార్పోరేటర్లకు వల విసురుతోంది. శ్రీలత శోభన్ రెడ్డిని కాంగ్రెస్లోకి రావాలని మైనంపల్లి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
Translate this News: