Breaking: ఏపీ మంత్రి ఇంట తీవ్ర విషాదం
ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య షహనాజ్ మరణించారు. ఐదారు నెలలుగా ఆమె తీవ్ర అనారోగ్యతో బాధపడుతున్నారు. ఇంట్లో వెంటిలెటర్ పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి మృతి చెందారు.
ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య షహనాజ్ మరణించారు. ఐదారు నెలలుగా ఆమె తీవ్ర అనారోగ్యతో బాధపడుతున్నారు. ఇంట్లో వెంటిలెటర్ పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి మృతి చెందారు.
చాలా కాలం తర్వాత ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. మార్చి 21 నుంచి 23 వరకూ రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ ఆ చుట్టుపక్కల పరిసరాల్లో నేడు కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఫోన్ నెంబర్ యాక్టివ్ గా లేని నెంబర్ నుంచి గూగుల్ పే, ఫోన్ పే లాంటి UPI ద్వారా డబ్బులు పంపడానికి వీలు లేకుండా బ్యాంకులు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయి.అలాంటి ఫోన్ నెంబర్లకు బ్యాంకు ఖాతా నుంచే కాకుండా UPI పేమెంట్ గేట్ వే నుంచి తొలగిసస్తున్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. దేశ విద్యాశాఖను మూసివేయాలని విద్యామంత్రి లిండా మెక్మోహన్ను ఆదేశించారు.
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..
1950ల నాటి ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ గ్రామ్ యాత్ర అరుదైన రికార్డు సృష్టించింది.ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీ న్యూయార్క్లో నిర్వహించిన వేలంలో.. 13.8 మిలియన్ డాలర్లకు రూ.118 కోట్లకు ఈ పెయింటింగ్ అమ్ముడుపోయింది.
అమెరికాలోని న్యూజెర్సీ మేయర్ గినా లాప్లాసా తన రెండేళ్ల కుమారుడిని డే కేర్ నుంచి తీసుకు వచ్చేందుకు కారులో వెళ్లారు. అయితే వెళ్లేటప్పుడే ఆమె ఫుల్లుగా మద్యం సేవించారు. చిన్నారిని తీసుకుని వస్తుండగా.. కూడా మద్యం మత్తులోనే కారు నడిపారు.
కొబ్బరి నీళ్లలో నిమ్మకాయ నీళ్ల కంటే ఎక్కువ సహజ ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఈ కారణంగానే కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో మరింత ప్రయోజనకరంగా ఉంటాయి.