Bangladesh: 88 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల అరెస్ట్!
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో భారత్ లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న 88 మంది రోహింగ్యా, బంగ్లాదేశ్ శరణార్థులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని నెలలుగా అక్రమ వలసల దారులని వందలాది మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.