Fire Accident: తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెన్నేపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు సిబ్బంది చిక్కుకోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు.