Visakha Sri Sarada Peetham: విశాఖ శారదాపీఠానికి మరో షాక్..15 రోజుల్లో ఖాళీ చేయాల్సిందే...
తిరుమలలోని విశాఖ శారదా పీఠానికి టీటీడీ షాక్ ఇచ్చింది. తిరుమలలో నిర్మించిన భవనాన్ని 15 రోజుల్లో ఖాళీ చేయాల్సిందేనని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు విశాఖ శారదా పీఠానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.