Lakshmi Devi Prasadam: శుక్రవారం ఈ నైవేద్యాలు పెడితే అమ్మవారికి కోపం వస్తుంది
హిందూమతంలో శుక్రవారం రోజున లక్ష్మిలను పూజించి ఉపవాసం ఉండే సంప్రదాయం ఆచారంగా వస్తోంది. శుక్రవారం లక్ష్మీదేవి పూజలో పొరపాటున కూడా తులసి, పుల్లని పండ్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసిన ఏ ఆహారాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారికి కోపం వస్తుంది.
/rtv/media/media_files/2025/10/09/diwali-2025-2025-10-09-11-26-21.jpg)
/rtv/media/media_files/2025/05/02/E8Z6x0B8vdmK1qBW7d52.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/karthika-deepalu-jpg.webp)