Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత
దుబాయ్ వేదికగా జరిగిన పాక్ వెర్సస్ ఇండియా మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. నలుగురు భారత ఆటగాళ్ళు వ్యక్తిగత రికార్డులను తమ ఖాతాల్లో వేసుకున్నారు. కింగ్ కోహ్లీ అయితే ఏకంగా మూడు రికార్డులను మూటగట్టుకున్నాడు.