BREAKING: అగ్ని ప్రమాద బాధితులకు రూ.25 లక్షల పరిహారం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
చార్మినార్లో అగ్ని ప్రమాద బాధితులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా సరిపోదని.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.25 లక్షలు అయినా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.