కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసు.. కోర్టు కీలక నిర్ణయం!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఈ రోజు నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. కొండ సురేఖ తరఫున అడ్వకేట్ గుర్మీట్ సింగ్ రిప్లై ఫైల్ చేశారు. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది కోర్టు.