నేను ఆ విషయంపై మాట్లాడితే బాగోదు.. | MLC Kodandaram | RTV
నేను ఆ విషయంపై మాట్లాడితే బాగోదు.. | MLC Kodandaram skips to talk on recent lagacharla incident and pospones his Reaction to when he meets next time | RTV
నేను ఆ విషయంపై మాట్లాడితే బాగోదు.. | MLC Kodandaram skips to talk on recent lagacharla incident and pospones his Reaction to when he meets next time | RTV
ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ సీఎం రేవంత్ను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి వారిద్దరిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వీరివెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
TG: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఫైర్ అయ్యారు. చట్టాలను అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారిణి వైకల్యాన్ని కించపర్చడం సమంజసం కాదన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండించుకోకపోగా సమర్థించుకోవడం శోచనీయం అని అన్నారు.
తెలంగాణ నిరుద్యోగులకు కోదండరామ్ కీలక హామీ ఇచ్చారు. డీఎస్సీ, గ్రూప్-2 వాయిదా అంశాన్ని టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పరీక్షలకు కొంత వ్యవధి ఉండేలా అధికారులతో చర్చించామన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు.
తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ తీర్మానం చేసింది. మరోసారి రెండు పేర్లను గవర్నర్కు పంపనుంది రేవంత్ సర్కార్. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమిర్ అలీఖాన్ పేర్లను ఫైనల్ చేసింది.
మంత్రివర్గ విస్తరణపై రేవంత్రెడ్డి కసరత్తు మొదలెట్టారు. కోదండరాంకు విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. టీ.జేఏసీ చైర్మన్ హోదాలో నాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపారు కోదండరాం.
తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ కీలక పాత్ర పోషించనున్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆయన్ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే, టీఎస్పీఎస్సీ చైర్మన్గానూ నియమించే అవకాశం కనిపిస్తోంది.
ఎన్నికల్లో గెలిచిన తరువాత పార్టీలు మారే నాయకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ప్రొఫెసర్ కోదండరాం. పార్టీలు మారిన నాయకుల ఇళ్ల ముందుకు వచ్చి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా గెలిచిన తరువాత బీఆర్ఎస్లో చేరి వారి పని చెప్తామని వార్నింగ్ ఇచ్చారు.