High alert Kerala coast : ఒడ్డుకు కొట్టుకొస్తున్న కంటెయినర్లు..కేరళ తీరం వెంబడి హై అలెర్ట్
ఇటీవల ప్రమాదవశాత్తు కేరళ తీరానికి సమీపంలో నీట మునిగిన లైబీరియా ఓడ నుంచి ఇంకా ప్రమాదం పొంచే ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నీటమునిగిన ఓడలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయన్న సమాచారంతో భారత తీరప్రాంత అధికారులు అప్రమత్తమయ్యారు.