KTR: రాజకీయ కక్షతో రైతులను ఆగం చేయొద్దు.. సీఎం రేవంత్కు కేటీఆర్ కీలక సూచన!
రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దని సీఎం రేవంత్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని కోరారు. కేసీఆర్ ను బద్నాం చేసే కుట్రలు బందుపెట్టి రైతుల వెతలను తీర్చాలని సూచించారు.