Kaleshwaram project : కాళేశ్వరం పై మరోసారి ఎంక్వయిరీ? నిపుణుల కమిటీ ఏర్పాటు..
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో ఏర్పడిన సందిగ్ధతకు తెరదించి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారేజీలను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ప్రభత్వం భావిస్తోంది. దానికోసం కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ ఎ.బి.పాండ్య ఛైర్మన్గా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.