Jethwani Case: సినీ నటి కాదంబరీ జత్వానీ కేసు.. ఆ ముగ్గురికి మరో ఆరునెలలు...
ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది.ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని గతంలో ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.