BIG BREAKING: కాచీగూడలో కన్నీరు పెట్టించే ఘటన.. ట్రైన్ ఢీకొని అన్నదమ్ముల మృతి!
హైదరాబాద్ . కాచీగూడ రైల్వే స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములు రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను మహ్మద్ సాహెబుద్దీన్ (26), ఫైజాన్ (21) గా గుర్తించారు.