Crime News : భూపాలపల్లిలో దారుణం. క్షుద్రపూజలకు యువతి బలి?
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు యువతిని బలిచ్చినట్లు తెలుస్తోంది. కాటారం- భూపాలపల్లి జాతీయ రహదారి మార్గంలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కుళ్లిపోయిన స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది.