ICC ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన జైషా..
ఐసీసీ ఛైర్మన్గా జైషా బాధ్యతలు చేపట్టారు. భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాలుగో వ్యక్తి జైషా కావడం విశేషం. జైషా ఈ పదవిలో దాదాపు రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ పదవిలో భారత్ నుంచి చివరిగా శశాంక్ మనోహర్ 2015 నుంచి 2020 మధ్య ఉన్నారు.