Jammu: ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం
ఉత్తర కశ్మీర్ బారాముల్లాలోని బుజ్తలా బొనియార్ ప్రాంతం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ బస్సు అదుపుతప్పి 100 మీటర్ల లోయలో పడిపోయింది. 9 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.