Terrorist Attack: మరోసారి ఉగ్రదాడి.. ఎక్కడంటే
జమ్మూకశ్మీర్లో మరోసారి ఉగ్రదాడులు జరిగాయి. సోమవారం కథువా జిల్లాలో మాచేడి ప్రాంతంలో భారత ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూకశ్మీర్లో మరోసారి ఉగ్రదాడులు జరిగాయి. సోమవారం కథువా జిల్లాలో మాచేడి ప్రాంతంలో భారత ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం మరో కీలక బాధ్యతలు అప్పగించింది. మరో రెండు నెలల్లో జమ్మూకశ్మీర్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జిగా కిషన్ రెడ్డిని నియమించింది. మరిన్ని రాష్ట్రాలకు ఇంఛార్జిలను నియమిస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
మరికొన్ని రోజుల్లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల జరగనుండగా కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టెర్రరిస్ట్ యాక్టవిటీస్ అరికట్టేందుకు భద్రతా దళాలు కూంబింగ్ వేగవంతం చేయాలని అత్యవసర భేటీలో నిర్ణయించింది.
జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని సఫాగటల్ ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఏడేళ్ల బాలుడు జీలం నదిలో పడిపోయాడు.దీనిని గమనించిన ఓ వ్యక్తి నదిలో దూకి ఆ బాలుడిని రక్షించాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత మిలిటెన్సీ దెబ్బతిన్నప్పటికీ, అది కొత్త మార్గాల్లో రూపుదిద్దుకుంది. ఎందుకంటే హైబ్రిడ్ మిలిటెన్సీ అస్త్రంగా ఉగ్రవాదులు పావులు కదుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
జమ్ము కశ్మీర్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి, కొండ చరియలు విరిగిపోయాయి. నలుగురు వ్యక్తులు నదులు, వాగుల్లో కొట్టుకుపోయారు. వాళ్లలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
దేశవ్యాప్తంగా ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు జమ్మూ-కశ్మీర్ భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. ఎడతెరిపిలేని వర్షాల వల్ల చాలాచోట్ల రోడ్లు తెగిపోగా, ఇండ్లు నీటమునగడంతో జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరో 24 గంటలపాటు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు కోరారు.
జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. జీలం నదిలో ప్రమాదవశాత్తు ఓ పడవ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పాఠశాల విద్యార్థులతో సహా మరికొందరు గల్లంతయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
జమ్ముకశ్మీర్లోని రంబాన్ జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ కారు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో వాహనంలోని 10 మంది మరణించారు. మరోవైపు దిల్లీ-సహారన్పూర్ జాతీయ రహదారిపై బ్రేక్ ఫెయిల్ అయిన ఓ ట్రక్కు పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, 11 మంది గాయపడ్డారు.