BREAKING: జగన్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీ బరిలో బొత్స!
వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. బొత్స పోటీతో తమ విజయం ఈజీ అవుతుందని.. తద్వారా కుటమికి తొలి షాక్ ఇవ్వాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది.