RaghuRama Raju: RTVతో రఘురామ సెన్సేషనల్ ఇంటర్వ్యూ!
రఘురామ రాజుపై జగన్ రాజద్రోహం కేసు ఎందుకు పెట్టించారు. ఆయన చేసిన నేరం ఏమిటి? జగన్ నిజంగానే మూర్ఖుడా? పార్టీలు మారుతారనే నెపంతోనే రామరాజును చంద్రబాబు నమ్మట్లేదా? RTVతో రఘురామరాజు సెన్సేషనల్ ఇంటర్వ్యూ!
రఘురామ రాజుపై జగన్ రాజద్రోహం కేసు ఎందుకు పెట్టించారు. ఆయన చేసిన నేరం ఏమిటి? జగన్ నిజంగానే మూర్ఖుడా? పార్టీలు మారుతారనే నెపంతోనే రామరాజును చంద్రబాబు నమ్మట్లేదా? RTVతో రఘురామరాజు సెన్సేషనల్ ఇంటర్వ్యూ!
AP: ఈరోజు లండన్కు వెళ్లాల్సిన జగన్ పర్యటన వాయిదా పడింది. ఆయన డిప్లమాట్ పాస్పోర్ట్ రద్దు కావడంతో సాధారణ పాస్పోర్ట్ అప్లై చేసుకున్నారు. కాగా తనను విదేశాలకు వెళ్లేందుకు 5 సంవత్సరాలు అనుమతించాలని విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
జగన్ రెడ్డి రివర్స్ టెండర్ల నిర్ణయాల వల్లే బుడమేరు నుండి బెజవాడ పైకి వరద పోటెత్తిందని టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. ఫ్లడ్ వస్తే తాడేపల్లి కొంపలో ఉండి వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించిన జగన్ నేడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆయన పైశాచికత్వానికి నిదర్శనమన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్.. జిల్లా, నగర పార్టీ అధ్యక్షులను నియమించారు. అనంతపురం, సత్యసాయి, తూర్పు గోదావరి జిల్లాలకు అలాగే రాజమండ్రి నగరానికి పార్టీ అధ్యక్షులను నియమించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటివరకు బలంగా ఉన్న వైసీపీ పరిస్థితి తల్లకిందులు అయిపోయింది. నేతలు ఒక్కొక్కరే కూటమిలోకి వెళ్ళిపోతున్నారు. దీంతో ఆ పార్టీ క్యాంపు పాలిటిక్స్కు తెర తీసింది.
AP: వైసీపీ చీఫ్ జగన్కు డబుల్ షాక్ తగిలింది. ఈరోజు వైసీపీకి ఇద్దరు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్రావు రాజీనామా చేయనున్నారు. ఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్ను కలిసి రాజీనామా లేఖను అందించనున్నారు. వచ్చే నెల 5 లేదా 6న లోకేష్ సమక్షంలో టీడీపీలో వారు చేరనున్నట్లు సమాచారం.
అనకాపల్లి ఆసుపత్రిలో ఫార్మా బాధితులను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శలు గుప్పించారు. ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు బాధకలిగిస్తోందన్నారు. కనీసం అంబులెన్స్ లను కూడా పంపించలేదన్నారు.
AP: ఈరోజు అచ్యుతాపురానికి వైసీపీ అధినేత జగన్ వెళ్లనున్నారు. ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను, గాయపడిన వారిని పరామర్శించనున్నారు. కాగా నిన్న సీఎం చంద్రబాబు అచ్యుతాపురం పేలుడు ఘటన బాధితులను పరామర్శించిన సంగతి తెలిసిందే.
AP: వైసీపీ అధినేత జగన్ రేపు అచ్యుతాపురానికి వెళ్లనున్నారు. ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను, గాయపడిన వారిని పరామర్శించనున్నారు. ఈరోజు సీఎం చంద్రబాబు అచ్యుతాపురానికి వెళ్లనున్న నేపథ్యంలో తన పర్యటనను రేపటికి వాయిదా వేసుకున్నారు జగన్