Jagan Convoy: జగన్ కాన్వయ్ ఢీకొని వృద్ధుడు మృతి
మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.
మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.
AP: జగన్ కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్ళుతుండగా రామరాజు పల్లి వద్ద కాన్వాయ్ లో వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి స్వల్ప ప్రమాదం జరిగింది. నెమళ్ల పార్క్ నుంచి ఇడుపులపాయకు వెళ్తుండగా కాన్వాయ్ లో వెనుక వస్తున్న కారు ఆయన కారును ఢీకొట్టింది. దీంతో జగన్ వాహనం దిగి మరో కారులో ఇడుపులపాయకు వెళ్లారు.