కేటీఆర్ పై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం | IPS Officers' Association On KTR | RTV
ఏపీ ప్రభుత్వం మరో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది. ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీ అతుల్ సింగ్ను ఏసీబీ డీజీగా నియమించింది. విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు సీఐడీ అదనపు డీజీ బాధ్యతలు అప్పగించింది. డీజీ శంకబ్రత బాగ్చిని విశాఖ సీపీగా నియమించింది.
తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన వెంటనే భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలోనే బదిలీ చేసిన స్థానాల్లో అధికారులను నియమిస్తూ ఎన్నికల కమిషన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీలు, సీపీలు, కలెక్టర్లను నియమిస్తూ లిస్ట్ పంపింది.