Yuvraj Singh: 2007ను గుర్తుకుతెచ్చిన యువరాజ్.. 7 సిక్సర్లతో స్టేడియం షేక్!
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో భారత్ ఫైనల్కు చేరుకుంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో యువరాజ్ చెలరేగిపోయాడు. మొత్తం 7సిక్సర్లతో రచ్చరచ్చ చేశాడు. దీంతో 2007 తొలి టి20 ప్రపంచ కప్ మ్యాచ్ను గుర్తు చేశాడు.