IND W vs PAK W: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లో దోమల బెడద.. ఆగిన మ్యాచ్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్కి దోమలు అంతరాయం కలిగించాయి. కొలంబో స్టేడియంలో కీటకాలు స్వార్మ్ అవ్వడంతో ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. దీంతో మ్యాచ్ను 15 నిమిషాలు నిలిపివేసి, గ్రౌండ్పై స్ప్రే చేశారు.