Telangana : ఇందిరమ్మ ఇళ్లకు మార్గదర్శకాలు రెడీ
ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఈ నెల 11నుంచి పథకాన్ని అమలుచేయాలని భావిస్తోంది ప్రభుత్వం. భద్రాచలం నియోజకవర్గంలోని బూర్గంపాడ్లో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.