కెనడాలో ఉన్న భారతీయులను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
కెనడా- భారత్ల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కెనడాలో ఉన్న భారతీయులు, భారత్కు చెందిన విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కెనడా- భారత్ల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కెనడాలో ఉన్న భారతీయులు, భారత్కు చెందిన విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
పీఈడబ్ల్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సుమారు పదేండ్ల పాలన తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజలు సానుకూలంగా వున్నట్టు సర్వే పేర్కొంది. దేశంలో 80 శాతం ప్రజలు ప్రధాని మోడీ పట్ల సానుకూలమైన అభిప్రాయాన్ని కలిగి వున్నారని సర్వే వెల్లడించింది. ఇటీవల ప్రపంచ దేశాల్లో భారత్ మరింత ప్రభావ వంతంగా మారిందని పది మందిలో ఏడుగురు భారతీయులు విశ్వసిస్తున్నట్టు సర్వేల్లో వెల్లడైందన్నారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (UBS)'గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2023' పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. భారత ప్రజల సంపద అత్యంత వేగంగా పెరుగుతోందని పేర్కొంది. దేశంలో పెద్దలకు సగటు ఆస్తులు సుమారు రూ. 14 లక్షలు ఉన్నట్టు తెలిపింది. దేశ ప్రజల సంపద ఇలానే పెరుగుతూ పోతే త్వరలోనే భారతీయులు ధనవంతులు అవుతారని పేర్కొంది.