Mobiles : భారత్ లో 84 శాతం మంది నిద్ర లేచిన 15 నిమిషాల్లోనే మొబైల్ ని చెక్ చేస్తున్నారు!
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక లో సుమారు 84 శాతం మంది భారతీయులు నిద్ర లేచిన 15 నిమిషాల్లోనే తమ ఫోన్ లను చెక్ చేసుకుంటున్నారు. తమ ఉదయపు ఆహ్లాదకరమైన సమయాన్ని 31 శాతం స్మార్ట్ఫోన్ల కోసం వెచ్చిస్తున్నారు.