విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
విజయనగరంలో టెర్రరిస్టులు సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. ఆరుగురు వ్యక్తులు ఇన్స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఇందులో సిరాజ్, సమీర్తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నారని గుర్తించారు.