JP Naddda: ఇండియా కూటమి కథ ముగిసింది.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు
దేశంలో ఇండియా కూటమి పని అయిపోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కూటమి పూర్తి స్థాయిలో ఏర్పడక ముందే.. కుప్పకూలిపోయినట్లు ఎద్దేవా చేశారు. అందులో ఉన్న నేతలు తమ అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి ఇండియా కూటమి పెట్టారంటూ విమర్శలు చేశారు.