I.N.D.I.A: ఎంపీల సస్పెన్షన్... దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నిరసనలు
పార్లమెంట్ నుంచి 146 మంది విపక్షాల ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సస్పెండ్ అయిన ఎంపీలు సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేపట్టారు.