CRICKET: ICC కొత్త నిబంధన!
అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఐసీసీ కొత్త నిబంధన తీసుకురాబోతుంది. ఈ నిబంధన జూన్ లో జరగబోయే వరల్ఢకప్ టీ20 నుంచి అమలు కానుంది. అసలు ఏంటి ఈ కొత్త నిబంధన?
అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఐసీసీ కొత్త నిబంధన తీసుకురాబోతుంది. ఈ నిబంధన జూన్ లో జరగబోయే వరల్ఢకప్ టీ20 నుంచి అమలు కానుంది. అసలు ఏంటి ఈ కొత్త నిబంధన?
ICC టెస్ట్ ర్యాంకింగ్ లో జస్ప్రీత్ బుమ్రా ను వెనకునెట్టి ఆఫ్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ నెంబర.1 బౌలర్ గా నిలిచాడు. ఇటీవల ఇంగ్లాడ్ తో ముగిసిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 26 వికెట్లు తీసిన అశ్విన్ నెం.1 స్థానానికి ఎగబాకాడు.
భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ వరల్డ్ ర్యాంక్సింగ్లో అన్ని ఫార్మాట్లలో కలిపి నంబర్ వన్గా నిలిచిన మూడో క్రికెటర్గా రికార్డ్ సాధించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన క్రికెటర్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు.
శ్రీలంక క్రికెట్కు సంబంధించి ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి శ్రీలంక క్రికెట్పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది నవంబర్ లో శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఏజ్ ఈస్ జస్ట్ ఏ నంబర్..దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరని అడిగితే టక్కున కోహ్లీ పేరు చెప్పేయొచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆటను మరింత పెంచుకుంటూ పోతున్న విరాట్ తాజాగా అత్యంత ఎక్కువ సార్లు ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న క్రికెటర్గా రికార్డులకెక్కాడు.
గ్రౌండ్ చుట్టూ బంతితో గిరి గీసినట్టు కొట్టే చూడముచ్చటైన షాట్లతో టీ20 అనగానే శివాలెత్తిపోయే సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత సొంతం చేసుకున్నాడు. పొట్టి క్రికెట్లో వరుసగా రెండో ఏడాది ఐసీసీ టీ20ఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచి రికార్డులకెక్కాడు ఈ మిస్టర్ 360.
టీ20 వరల్డ్కప్ షెడ్యూల్ను ఐసీసీ ఈరోజు ప్రకటించింది. జూన్ 5న టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్ను ఐర్లాండ్తో ఆడనుంది. జూన్ 9న న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్ తో తలపడనుంది.
వరల్డ్కప్లో ఇండియా ఆడిన 11 మ్యాచ్ల్లో ఐదు మ్యాచ్లు 'యావరేజ్' పిచ్పైనే ఆడినట్టు ఐసీసీ రిపోర్ట్ చెబుతోంది. ఇందులో అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది. అక్టోబర్ 14న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కూడా 'యావరేజ్' పిచ్పైనే జరిగింది.