తెలంగాణలోనే ఉంటాం.. క్యాట్ ను ఆశ్రయించిన ఐఏఎస్ లు!
డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ తెలంగాణ కేడర్కు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, సృజన క్యాట్లో పిటిషన్లు దాఖలు చేశారు.
By srinivas 14 Oct 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి