Rythu Bharosa : తెలంగాణ రైతాంగానికి గుడ్న్యూస్.. నేడే రైతుభరోసా
రైతు భరోసా పథకం రాష్ట్రవ్యాప్తంగా నేడు ప్రారంభం కానుంది. అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం నేటి నుంచి వారి ఖాతాల్లో నేరుగా ఎకరానికి రూ.6వేల చొప్పున జమ కానుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది.