తెలంగాణహైదరాబాద్లో నెలకు రూ.130 కోట్ల భారీ స్కామ్.. షాక్ అయిన అధికారి! హైదరాబాద్ వాటర్ బోర్డులో భారీ స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. నెలకు రూ.230 కోట్ల ఆదాయం రావాల్సివుండగా కనీసం రూ.100 కోట్లు దాటట్లేదని వాటర్ బోర్డ్ సంస్థ ఎండీ అశోక్ రెడ్డి చెప్పారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. By srinivas 30 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHyderabad Water Supply : రెండు రోజుల పాటు ఆ ఏరియాల్లో వాటర్ బంద్.. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ వాసులకు షాక్! హైదరాబాద్ వాసులకు అలర్ట్. ఈనెల 3, 4వ తేదీల్లో తాగునీరు బంద్ కానున్నాయి. మహానగరానికి తాగునీటి సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి ఫేజ్-1లో సంతోష్నగర్ దగ్గరున్న 1600 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్కు జంక్షన్ పనులు జరుగుతున్నాయి. By Bhoomi 01 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn