Vizianagaram Case: విజయనగరం టెర్రర్ కేసులో మరిన్ని సంచలనాలు
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ బోయగూడలో ఉండే సమీర్ అల్- హింద్ ఇత్తేహదుల్ ముసల్మాన్ పేరుతో ఓ గ్రూపును ఏర్పాటు చేశాడు. వీరంతా తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ గుర్తించింది.
/rtv/media/media_files/2025/09/26/terrorists-in-hyderabad-2025-09-26-15-14-10.jpg)
/rtv/media/media_files/2025/05/20/GDoqm48gIydaYSMZ24JC.jpg)
/rtv/media/media_files/2025/01/28/ryzaKGrCGdyLh7xg6ya6.jpg)