Hussain Sagar: బోట్ల దగ్ధం ఘటనలో యువకుడు మిస్సింగ్
నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్లో భారతమాత ఫౌండేషన్ నిర్వహించిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో అపశ్రుతి దొర్లింది. టపాసులు పేలుస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు బోట్లపై పడి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ యువకుడు మిస్సయ్యాడు.
/rtv/media/media_files/2025/01/28/Va98jt5WVjFAdkdgarqj.webp)
/rtv/media/media_files/2025/01/27/kWbQk8SyqgSSE1O4GovN.png)
/rtv/media/media_files/2024/12/28/5I6bHKYhhakx4LIi7uTE.jpg)