క్రైంWife Murder: హైదరాబాద్ మలక్పేట్లో మరో గురుమూర్తి.. భార్యను చంపి ఏం చేశాడంటే! హైదరాబాద్లో మరో గురుమూర్తి ఘటన జరిగింది. ఓల్డ్ మలక్పేట్ జమున టవర్స్లో నివాసం ఉంటున్న వినయ్ కుమార్ తన భార్య శిరీషను హతమార్చి గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. శిరీష పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. By srinivas 03 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంKumbh Mela 2025: ఇల్లీగల్ అఫైర్ కోసం భార్యను కుంభమేళా తీసుకెళ్లి.. పెద్ద ప్లానే ఢిల్లీ వ్యక్తి భార్యను కుంభమేళా తీసుకెళ్లి హత్య చేశాడు. ఆమె తప్పిపోయిందని బంధువులను, పిల్లల్ని నమ్మించాలని చూశాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భార్యను తొలగించుకోడానికి అశోక్ భార్య మీనాక్షీని ప్లాన్ చేసి చంపేశాడు. పోలీసుల విచారణలో విషయం బయటకొచ్చింది. By K Mohan 23 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంనిద్రిస్తున్న భర్తను గొడ్డలితో నరికిన భార్య.. అలా చేసినందుకే! తెలంగాణలో మరో ఘోరం జరిగింది. నిద్రిస్తున్న భర్త ఈశ్వరయ్యను భార్య ఎల్లమ్మ గొడ్డలితో నరికి చంపిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వట్టిపల్లిలో చోటుచేసుకుంది. పరారిలో ఉన్న ఎల్లమ్మకోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. By srinivas 24 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంCrime: ప్రియురాళ్లకోసం ఘోరం.. భార్యకు మత్తు మందు ఎక్కించి దారుణం! ప్రియురాళ్ల మోజులో కట్టుకున్న భార్యకు మత్తు మందు ఇచ్చి చంపిన ఘటన ఒడిశా భువనేశ్వర్లో జరిగింది. నిందితుడు ప్రద్యుమ్న కుమార్, అతని గర్ల్ ఫ్రెండ్స్ ఇజిత భూయాన్, రోజీ అనే నర్సులను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 31 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంDelhi High court : భర్తలపై నిందలుమోపే భార్యలకు షాక్.. ఇకపై ఆటలు చెల్లవు భర్తలపై తప్పుడు ఆరోపణలు చేసే భార్యలకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. అత్తవారింట్లో ఆహారం పెట్టట్లేదని, టానిక్ పేరిట దోమల మందు తాగించారని ఓ ఇల్లాలు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇంట్లోలేని భర్తలపై నిందలు మోపడం క్రూరత్వ చర్యలుగా పేర్కొంది. By srinivas 10 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్కానిస్టేబుల్ తో భార్య అక్రమ సంబంధం.. పోలీస్ స్టేషన్ ముందే భర్త దారుణం కానిస్టేబుల్ తో భార్య అక్రమం సంబంధం పెట్టుకుందని తెలిసి భర్త దారుణానికి పాల్పడ్డాడు. చంద్రగిరి పీఎస్ ముందే 5 లీటర్ల పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రస్తుతం మణికంఠ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు By srinivas 20 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn