Crime: ప్రియురాళ్లకోసం ఘోరం.. భార్యకు మత్తు మందు ఎక్కించి దారుణం!
ప్రియురాళ్ల మోజులో కట్టుకున్న భార్యకు మత్తు మందు ఇచ్చి చంపిన ఘటన ఒడిశా భువనేశ్వర్లో జరిగింది. నిందితుడు ప్రద్యుమ్న కుమార్, అతని గర్ల్ ఫ్రెండ్స్ ఇజిత భూయాన్, రోజీ అనే నర్సులను పోలీసులు అరెస్ట్ చేశారు.