తెలంగాణBhadradri: మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. సరిహద్దులో హైఅలర్ట్ నేడు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం. కార్యక్రమాల నిర్వహణకు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. అప్రమత్తమైన భద్రాద్రి జిల్లా పోలీసులు, చత్తీస్గడ్ సరిహద్దులో విస్తృత తనిఖీలు కూంబింగ్ చేస్తున్నారు. By Vijaya Nimma 21 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతిచిన్నారి మృతిపై స్పందించిన టీటీడీ.. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన చిన్నారిపై శుక్రవారం రాత్రి చిరుత పులి దాడి చేసిన ఘటనపై టీటీడీ స్పందించింది. మృతురాలు లక్షత (6) కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించగా.. దీంతోపాటు అటవీ శాఖ నుంచి మరో 5 లక్షల రూపాయలను అందిచనున్నట్లు తెలిపింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు ఒక్కొక్కరిగా రావద్దని, గుంపులుగా రావాలని టీటీడీ సూచించింది. మ By Karthik 12 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn