Pregnancy: గర్భధారణ సమయంలో ఎముకల బలహీనత.. కారణాలు ఇవే...
ఎముకలు దృఢంగా ఉండాలంటే, గర్భధారణ సమయంలో కాల్షియం మరియు విటమిన్ డి తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో, స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి, ఇది ఎముకలను కూడా ప్రభావితం చేస్తుంది.
ఎముకలు దృఢంగా ఉండాలంటే, గర్భధారణ సమయంలో కాల్షియం మరియు విటమిన్ డి తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో, స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి, ఇది ఎముకలను కూడా ప్రభావితం చేస్తుంది.
నీరు త్రాగటం వలన అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ముక్కు నుంచి రక్తస్రావం సమస్య ఉంటే.. దాని కారణాలు, లక్షణాలు, ప్రభావాలు, చికిత్స తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
ఆరోగ్యానికి అల్పాహారం చాలా ముఖ్యం. అయితే, చాలా మంది నిద్ర లేచిన తర్వాత నేరుగా భోజనం చేస్తారు. మీరు కూడా ఈ పొరపాటు చేస్తుంటే, అల్పాహారం తీసుకోకపోవడం వల్ల, మీ శరీరానికి జరిగే హాని ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
శరీరంలో నీరు లేకపోవడం వల్ల అలసట, తలనొప్పి, తల తిరగడం, మూత్రానికి సంబంధించిన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడితే పుచ్చకాయ, దోసకాయ, టొమాటో, పుచ్చకాయ పండ్లను తీసుకోవాలంటున్నారు.
డబ్బు సంపాదించడం కోసం కొందరూ నిద్ర కూడా పోలేరు. దీని కారణంగా వారు ఒత్తిడి, నిరాశ, నిద్రలేమికి బాధితులుగా మారుతున్నారని నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్ర లేని వ్యక్తులు డిప్రెషన్, విశ్రాంతి లేకపోవడం, స్థూలకాయానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు.
భారత్ లో టీ, కాఫీలు తాగే వారిని వేళ్లపై లెక్కించవచ్చు. ఉదయం ,సాయంత్రం టీ ,కాఫీ లేని ఇల్లు చూడటం చాలా కష్టం.అయితే భోజనానికి ముందు తర్వాత టీ,కాఫీ తాగితే వచ్చే సమస్యలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బయటపెట్టింది.అవేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు నాల్గవ ప్రధాన కారణం కడుపు క్యాన్సర్. ఇది తరచుగా ఆలస్యంగా గుర్తించబడుతుంది, అందువల్ల కడుపు క్యాన్సర్ చికిత్సను కష్టతరం అవుతుంది.
భారతీయుల ఆహారపు అలవాట్లకు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధనలు చేశారు. సగానికి పైగా వ్యాధులకు కారణం మన తప్పుడు ఆహారపు అలవాట్లే అని ICMR నిపుణులు చెబుతున్నారు. ప్రతీరోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు నిల్వచేసుకోవడానికి చాలామంది ఫ్రిజ్లు వాడుతుంటారు. అయితే అరటిపళ్లు, పుచ్చకాయ, యాపిల్, మామిడి, రేగు, చెర్రీస్,లీచీ పండ్లను ఫ్రిజ్లో పెట్టొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇవి త్వరగా పాడై విషపూరితంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.