APSRTC ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. రూ.10 లక్ష బెనిఫిట్!
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ప్రమాద బీమా చేయనున్నారు. దీనికోసం ఒక్కొక్కరికి రూ.499 చొప్పున ప్రీమియం చెల్లించనున్నారు.