Madhavilatha : బీజేపీ లో మాధవీలత చిచ్చు.. పార్టీ లైన్ దాటి...
బీజేపీ నాయకురాలు మాధవిలత పార్టీకి తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్టీ లైన్ దాటి మాధవీలత మాట్లాడటంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
బీజేపీ నాయకురాలు మాధవిలత పార్టీకి తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్టీ లైన్ దాటి మాధవీలత మాట్లాడటంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఆ ఎమ్మెల్యే నోరు తెరిస్తే వివాదం..సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సంచలనం. అందుకే ఆయనకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మెటా షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించింది. ఆయన ఎవరో కాదు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
రాష్ట్ర ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మూడో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి మంత్రులు సిద్ధమవుతున్నారన్నారు.
హైదరాబాద్లో మేరీ మాటీ.. మేరా దేశ్’ కార్యక్రమంలో భాగంగా గోషామహల్ నియోజకవర్గంలో ఇంటింటింట తిరిగి మట్టి సేకరించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్తో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గోషామహల్ ట్రాఫిక్ (ACP) కార్యాలయం సమీపంలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. మొక్కలు నాటారు.