Cyber Fraud: ఓ మహిళను వీడియో కాల్ లో వివస్త్రను చేసిన సైబర్ దుండగులు!
మారుతున్న కాలానికి అనుగుణంగా, సైబర్ నేరగాళ్లు కూడా ప్రజలను ట్రాప్ చేయడానికి, డబ్బును మోసం చేయడానికి కొత్త మార్గాలను వెతుకుంటున్నారు. ఓటీపీ లేదు...కాల్ లేదు, మహిళ రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.5 లక్షలు చోరీ జరిగింది.
వృద్ధుడికి వలపు వల విసిరి అతని మెడలోని బంగారు గొలుసులు లాక్కుని ఇద్దరు అమ్మాయిలు పారిపోయిన ఘటన నాగోల్ లో జరిగింది. బ్యూటిషియన్లుగా పనిచేస్తూ విలాసాలకు అలవాటు పడ్డ పసుపులేటి శిరీష, ఉన్నీసా బేగం ఈ దారుణానికి పాల్పడగా బాధితుడి ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీల పేరుతో మూడు కోట్ల రూపాయలు వసూల్ చేసి దంపతులు పారిపోయిన ఘటన హైదరబాద్ లో చోటుచేసుకుంది. సమీనా, ఇస్మాయిల్, జెస్సికా ముగ్గురు 100కు పైగా నకిలీ బ్యూటీ పార్లర్లు ఓపెన్ చేసి ఉడాయించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.