Chhattisghar: ఛత్తీస్ఘడ్లో ఇంకో దారుణం..జర్నలిస్ట్ ఫ్యామిలీ మర్డర్
ఛత్తీస్ఘడ్లో జర్నలిస్ట్ ను దారుణంగా చంపిన ఘటన ఇంకా మరువనేలేదు. మళ్ళీ ఇంకో జర్నలిస్ట్ ఫ్యామిలీని చంపేశారు. ల్యాండ్కు సంబంధించిన కొట్లాటల కారణంగా సంతోష్ కుమార్ అనే మీడియా జర్నలిస్ట్ కుటుంబం మొత్తాన్ని ప్రత్యర్థులు హతమార్చారు.
Delhi: రెస్టారెంట్లో గాంధీ కుటుంబం సందడి
పార్లమెంటు సమావేశాలు, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల ప్రచారాలతో ఇన్నాళ్ళు హడావుడిగా ఉన్న గాంధీ కుటుంబం అలా ఒక బ్రేక్ను ఎంజాయ్ చేశారు. ఢిల్లీలో మొత్తం కుటుంబం అంతా ఓ రెస్టారెంట్కు వెళ్ళి సరదాగా సమయం గడిపారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే.. నేటి నుంచి ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రజలందరు సులభంగా సేవలు పొందేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేను అమల్లోకి తీసుకురానున్నారు. ఈ కార్డుల సర్వేను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సికింద్రాబాద్లో హాకీ మైదానంలో ప్రారంభించనున్నారు.
Elon Musk : 12వ సారి తండ్రి అయిన ఎలాన్ మస్క్-ష్..గప్చుప్
టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ 12వ సారి తండ్రి అయ్యారు. అయితే ఈ విషయాన్ని ఆయన రహస్యంగా ఉంచారు. కానీ ఇలాంటి విషయాలు ఎంత దాచినా దాగవు అని మరోసారి నిరూపితమయింది. ఎలాన్ మస్క్కు పుట్టిన బిడ్డ వివరాలు, ఎవరి ద్వారా కన్నారు లాంటి విషయాలను జర్నలిస్టులు కనుగొన్నారు.
ఇప్పటికీ లాక్ డౌన్ లో నివసిస్తున్న ఆ కుటుంబం!
కరోనా వైరస్ చాలా మంది కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చి వెళ్లిపోయింది. ఆనాటి గడ్డు పరిస్థితులు గుర్తుతెచ్చుకుంటే ఇప్పటికి భయమేస్తుంది.అప్పటి లాక్ డౌన్ నిబంధనలు ఇప్పటికి ప్రజలు మరచిపోరు.కానీ ఇంగ్లాండ్కు చెందిన ఒక కుటుంబం ఇప్పటికీ అదే లాక్డౌన్లో జీవితాన్ని గడుపుతోంది.
International : కెనడాలో భారతసంతతి కుటుంబం అనుమానాస్పద మృతి
కెనడాలోని ఒంటారియాలో భారత సంతతికి చెందిన ఫ్యామిలీ అనుమానాస్పదంగా మృతి చెందారు. కుటుంబంలోని దంపతులు, కుమార్తె అందరూ ఒకేసారి చనిపోవడం అనుమానాలకు దారితీస్తోంది. కొన్ని రోజుల క్రితం వారింటికి మంటలు అంటుకుని ముగ్గూరు ఒకేసారి సజీవదహనమయ్యారు.
Tollywood Stars: దుబాయ్ లో మహేష్..జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్..అల్లు అర్జున్...ఎక్కడంటే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి దుబాయ్ వెళ్లారు. తాజాగా వారు ఎయిర్ పోర్టులో ఉన్న కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
Jr. NTR: కుటుంబంతో కలిసి జపాన్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్..ఎందుకంటే!
కొత్త సంవత్సరం రాబోతున్న తరుణంలో తెలుగు సినిమా హీరోలందరూ తమ కుటుంబాలతో కలిసి విదేశాలకు చెక్కేస్తున్నారు. నిన్నటికి నిన్న మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశాలకు పయనమైతే..తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన భార్య పిల్లలతో కలిసి జపాన్ ట్రిప్ కి వెళ్లాడు.
/rtv/media/media_files/2025/03/11/zAULr4mARqRYeQdRvM7J.jpg)
/rtv/media/media_files/2025/01/11/sxTZGkYUU3tkMvRGIf1i.jpg)
/rtv/media/media_files/2024/12/22/c9E0s1d7M5co9vvjVKpy.jpg)
/rtv/media/media_files/ZtH42Z3IXfjKJOwT89PK.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/elon-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-69-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-16T093856.021-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mahesh-2-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ntr-2-jpg.webp)