నేషనల్ Times now Delhi Exit Poll: ఆప్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్.. టైమ్స్ నౌ ఎగ్టిట్ పోల్ లెక్కలివే! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆప్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉండనున్నట్లు టైమ్స్ నౌ సర్వే తెలిపింది. ఆప్ 27 నుంచి 34, బీజేపీ 37 నుంచి 43, కాంగ్రెస్ 2 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. 57.70 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. By srinivas 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PEOPLES PULSE Delhi Exit Poll: బీజేపీదే అధికారం.. పీపుల్స్ పల్స్ ఎగ్టిట్ పోల్ లెక్కలివే! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగగా 57.70 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. బీజేపీ 51- 60 సీట్లు గెలవబోతున్నట్లు పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడించాయి. By srinivas 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
శ్రీకాకుళం Andhra Pradesh: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గెలిచే అభ్యర్థులు వీళ్లే.. RTV పోస్ట్ పోల్ స్టడీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో ఏ అభ్యర్థులు గెలవనున్నారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి By B Aravind 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn