T20 world Cup: ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించిన ఇండియా..ఫైనల్స్లోకి ఎంట్రీ
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు ఫైనల్స్కి దూసకెళ్ళిపోయింది. సెమీఫైనల్స్లో ఇంగ్లాడ్ను చిత్తుగా ఓడించింది టీమ్ ఇండియా. 68 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది.
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు ఫైనల్స్కి దూసకెళ్ళిపోయింది. సెమీఫైనల్స్లో ఇంగ్లాడ్ను చిత్తుగా ఓడించింది టీమ్ ఇండియా. 68 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది.
ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ తన ప్రియురాలు జార్జి హాడ్జ్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2019 నుంచి డేటింగ్లో ఉండగా జూన్ 10న లండన్లోని చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ బరిలో దిగబోయే తుది జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్ను జోస్ బట్లర్ ముందుండి నడిపించనున్నాడు. గాయం కారణంగా కొన్ని నెలలు ఆటకు దూరమైన జోఫ్రా అర్చర్ రీ ఎంట్రీ ఇచ్చాడు.
21 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ స్పీడ్ చూసి అందరూ ఫిదా అయిపోయారు. మయాంక్ ప్రస్తుతం గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. అయితే తాజాగా మయాంక్ పై ఇంగ్లాడ్ ఫేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఇలా స్పందించాడు.
ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో 700లకు పైగా వికెట్లు తీసిన 3వ బౌలర్ గా నిలిచిన జెమ్మీ.. 700 క్లబ్ లో చేరిన తొలి పేసర్ గా నిలిచాడు. భారత్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు.
ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను భారత్ 4-1 కైవసం చేసుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను కుల్దీప్ సొంతంచేసుకోగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును యశస్వి జైస్వాల్ దక్కించుకున్నాడు.
ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్లో భారత బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. పరుగుల వరద పారిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ శుభ్మన్గిల్లు సెంచరీలతో అదరగొట్టారు. దీంతో భారత స్కోరు లంచ్ బ్రేక్ సమయానికి 60 ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయి 264 పరుగులుగా ఉంది.
ఇంగ్లాండ్తో నాలుగో టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగో రోజు ఆరంభంలో కాస్త తడబడినా మ్యాచ్ను గెలిపించారు ఇండియన్ బ్యాటర్లు. ఐదు వికెట్ల తేడాతో తో టీమ్ ఇండియా ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేశారు. దీంతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సీరీస్ను భారత్ 3-1తో సొంతం చేసుకుంది.
టీమ్ ఇండియా స్పిన్ మాయజాలం రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. రాంచీ వేదికగా ఇంగ్లాండుతో జరుగుతున్న నాలుగో టెస్టులో జానీ బెయిర్ స్టోను అవుట్ చేసి ఒకే జట్టుపై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా అవతరించాడు.