ఆటోను ఢీకొట్టిన బస్సుస్పాట్ లో 12 మంది| Massive Road A**ccident in Eluru | RTV
ఏలురు జిల్లా కోటపాడు గ్రామంలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. చిన్నకుమారుడి వివాహం జరిగిన మరుసటి రోజే ఇంటి పెద్ద కోడలు జ్యోత్స్న మరణించింది. బుధవారం రాత్రి పెళ్లి ఉండగా.. మధ్యాహ్నం కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన జ్యోత్స్న ఆపరేషన్ జరిగిన తెల్లారే చనిపోయింది.
ఫార్మసిస్ట్ విద్యార్థిని నాగాంజలి అంత్యక్రియల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాగాంజలి మృతికి కారణమైన దీపక్ను...కఠినంగా శిక్షించాలని బంధువులు,గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని నిరసనకు దిగారు.
ఓ ఫంక్షన్కు కట్టుకెళ్లిన రెడ్ శారీ వల్లే వాడి కళ్లల్లో పడ్డా. శారీరకంగా మోసపోయా.. చావే శరణ్యం. చెల్లి కడుపులో మళ్లీ పుడతా' అని డైరీలో రాసి ఫార్మ్ డి విద్యార్థిని అంజలి ఆత్మహత్యాయత్నం చేసింది. రాజమండ్రిలో ఈ ఘటన జరగగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు తెలుస్తోంది. కోళ్లఫారం సమీపంలో నివాసం ఉంటున్న సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
Two wheeler Thefts at Nuzividu and accused are arrested today as per the police. As per them, three people have been pooled up led by one among them and indulging in these for some time.