KTR: నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా మీ రుణం తీర్చుకోలేను: కేటీఆర్!
రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సిరిసిల్ల ప్రజలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని కేటీఆర్ అన్నారు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఆ రుణం తీరదని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సిరిసిల్ల ప్రజలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని కేటీఆర్ అన్నారు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఆ రుణం తీరదని ఆయన పేర్కొన్నారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఉదయం 7 గంటల నుంచీ ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగనుంది. రాజస్థాన్ లో మొత్తం 199 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది.
తెలంగాణ ఎన్నికల్లో మరో సారి అధికార బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందని సీఓవర్ ఒపీనియన్ పోల్ తేల్చిచెప్పింది. బీఆర్ఎస్-66, కాంగ్రెస్-41, బీజేపీ-5, ఎంఐఎం-7 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఇందులో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తులు రాళ్ళు విసురుకున్నారు. ఈ ఘర్షణలో బీజేపీ నేత రాకేశ్ శుకా గాయపడ్డారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్లలో పోలింగ్ మొదలైంది. మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు, ఛత్తీస్ ఘడ్ లో రెండో విడతలో 70 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయాన్నే వచ్చి నిలుచున్నారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది.
తెలంగాణ లో ఎన్నికలు ఈ నెల 30 న జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. కాబట్టి నవంబర్ 29, 30 తారీఖుల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొత్తగూడెంలో ఎన్నికల గేమ్ షురూ అయింది. వనమా నామినేషన్ ను తిరస్కరించండి అంటూ ఇండిపెండెంట్ అభ్యర్థి జలగం వెంకట్రావ్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. వనమా ఎన్నికల అఫిడవిట్ తప్పుగా ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు.