Hyderabad : తమ్ముడూ మాకు 15సెకన్లు చాలు.. ఎంఐఎంపై బీజేపీ అభ్యర్ధి నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
2022లో హనుమాన్ చాలీసాతో సంచలనం సృష్టించిన బీజేపీ ఫైర్ బ్రాండ్, మాజీ నటి నవనీత్ కౌర్ ఎంఐఎం సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకు 15 సెకన్లు మాత్రమే చాలు. సోదరిద్దరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అన్నది కూడా తెలియదు అంటూ నవనీత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.