Lok Sabha Elections: దేశంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా.. ?
రానున్న లోక్సభ ఎన్నికల్లో మొత్తం 96 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గణంకాలు చెబుతున్నాయి. వీళ్లలో 47 కోట్ల మంది మహిళలే ఉన్నారు. అలాగే ఓటు వేసేందుకు అర్హులైన వారిలో 1.73 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్నవారేనని తెలుస్తోంది.