Chiranjeevi: డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కలిసి పనిచేద్దాం
హైదరాబాద్ టీమ్ వర్క్స్ ఆధ్వర్యంలో నోటి క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి విర్చువల్ సందేశం పంపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలన పై ప్రభుత్వంతో పాటు అందరం అవగాహన కల్పించాలని కోరారు.